Pages

Tuesday, December 17, 2013

అదనపు జాయింట్ కలెక్టర్ మృతి

అనంతపురం పట్టణ శివారులో ఈరోజు తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ జయచంద్రనాయుడు మృతి చెందారు. ఆయన ప్రయాణిస్తున్న కారు వడియంపేట బ్రిడ్జి దగ్గర డివైడర్ ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. అదే కారులో ఉన్న ఆయన కుమారుడు సహా ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.


No comments:

Post a Comment