తిరుమలలో మహిళ హత్య!

తిరుమలలో ఓ భక్తురాలు హత్యకు గురైంది. గోవర్థనం అతిథి గృహంలో రూమ్ నెంబర్ 87లో ఈ ఘటన జరిగింది. మృతురాలు తమిళనాడులోని ధర్మపురికి చెందిన జయంతిగా పోలీసులు గుర్తించారు. ఈనెల 11వ తేదీన జయంతి ముగ్గురు వ్యక్తులతో కలిసి కాటేజీ అద్దెకు తీసుకున్నట్లు సమాచారం. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టంకు తరలించారు.

0 comments:

Post a Comment

Copyright © ఆకాశ గంగ