మావటి ని చంపిన ఏనుగు.

తమిళనాడు లోని వేలూరు సమీప స్వర్ణాలయం లో భక్తులను ఆశీర్వదించే ఒక ఏనుగు గురువారం రాత్రి అకస్మాత్తుగా భక్తులపై దాడి చేసింది. దీనిని ఆపడానికి ప్రయత్నించిన మావాటిని తొండం తో విసిరికొట్టి చంపివేసింది. విశేషం ఏమిటంటే అసలు మావటి సెలవుల్లో ఉంటే ఇతనిని తాత్కాలికంగా నియమించారు.

0 comments:

Post a Comment

Copyright © ఆకాశ గంగ