తిరుమల లో వై.యస్ చిత్రపటం పై రగడ

తిరుమల లోని ఒక సత్రం లో దివంగత వై.యస్ చిత్రపటం ఏర్పాటు చేయడంపై టి.టి.డి నోటీసులు జారీ చేసింది. ఆ చిత్రపటాన్ని తక్షణమే తొలగించాలని లేనిపక్షంలో ఆ సత్రం యొక్క లైసెన్సును రద్దు చేస్తామని తెలిపింది. నిబంధనల ప్రకారం తిరుమల లో వెంకటేశ్వర స్వామి మరియు పద్మావతి అమ్మవార్ల చిత్రపటాలు మాత్రమే ఉండాలట.

0 comments:

Post a Comment

Copyright © ఆకాశ గంగ