త్రిమూర్తుల జననం

ఒకానొక ఇతిహాసం ప్రకారం త్రిమూర్తుల జననం ఒక విచిత్రం. ఆది పరాశక్తి, త్రినేత్రి  యగు శ్రీ రాజరాజేశ్వరీ  దేవి బ్రహ్మ,విష్ణు,మహేశ్వరు లకు జన్మనిచ్చింది.  జన్మనిచ్చిన అనంతరం ఆ ముగ్గురిలో ఎవరో ఒకరు తనను పరిణయమాడవలసినదిగా  కోరింది. దానికి మొదట వారు నిరాకరించారు. తర్వాత పరమశివుడు తనను వివాహమాడటానికి ఒక షరతు మీద అంగీకరించాడు. ఆ షరతు ఏమిటంటే వివాహం జరిగిన పిమ్మట ఆమె మూడో నేత్రం తనకు ఇవ్వాలని. దానికి ఆమె అంగీకరించి శివుడ్ని వివాహమాడి, తన మూడో నేత్రాన్ని శివుడి కి ఇచ్చింది. మూడో నేత్రాన్ని స్వీకరించిన శివుడు ఆ నేత్రశక్తి తో ఆమెను భస్మం చేసి ఆ  భస్మరాశి ని మూడు భాగాలుగా విభజించాడు. బ్రహ్మ ఆ మూడు భాగాలకు ప్రాణం పోశాడు. వాళ్ళే లక్ష్మి, పార్వతి, సరస్వతి.

3 comments:

mahesh said...

eitihasam prakaramandi?

Anonymous said...

e itihasam prakarmandi?

నాని said...

aa itihaasamu lonido naaku sarigaa gurthu ledandi. ekkado chadivina gurthu ante.

Post a Comment

Copyright © ఆకాశ గంగ