కరెంట్ తీగలు పక్షులకు షాక్ కొట్టవా?

కరెంట్ తీగల మీద కూర్చున్న పక్షి శరీరం కరెంట్ తీగలతో సమాంతర వలయాన్ని ఏర్పరచడం వలన విద్యుత్ పొటెన్షియల్ స్థిరం గా ఉంటుంది. పక్షి రెండు కాళ్ళ మధ్య పొటెన్షియల్లో ఏ భేధం ఉండదు. అందుకే షాక్ కొట్టదు.
కానీ అదే పక్షి ఒక తీగ మీద వాలి ఉండి, ముక్కుతో మరో తీగను తాకితే విద్యుత్ పొటెన్షియల్ లో భేధం ఏర్పడి, విద్యుత్ ప్రవహించి షాక్ కొడుతుంది.

0 comments:

Post a Comment

Copyright © ఆకాశ గంగ